Category: Crime
మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన
జనవరి 16న బీజాపూర్ జిల్లాలోని పమేడ్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ ధర్మారం క్యాంపుపై మావోయిస్టు పార్టీకి చెందిన పీఎల్జీఏ దాడిలో 35 మంది భద్రతా సిబ్బంది మరణ [...]
నిన్న అయోద్యలో రెచ్చిపోయిన జేబు దొంగలు
నిన్న అయోద్యలో జేబుదొంగల పంటపండింది. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వచ్చిన భక్తులను జేబుదొంగలు టార్గెట్ చేశారు. భారీ జనసమూహం [...]
మావోయిస్టుల దాడి, 35మంది భద్రతా సిబ్బంది, ముగ్గురు మావోయిస్టుల మృతి - మావోయిస్టు పార్టీ ప్రకటన
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని పమేడ్ ప్రాంతంలోని CRPF ధర్మవరం శిబిరంపై జనవరి 16న PLGA దాడిని CPI (మావోయిస్ట్) సెంట్రల్ రీజినల్ బ్యూరో " [...]
రాహుల్ పై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం, జైరాం రమేష్, అస్సాం యూనిట్ పీసీసీ చీఫ్ పై దాడి
భారత్ జోడో న్యాయ్ యాత్రలో బీజేపీ మద్దతుదారులు తమ నాయకులపై దాడి చేశారని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. అస్సాం లో "జై శ్రీరామ్" , "మోడీ, మోడీ" నినాదాలు [...]
నటి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ప్రధాన నిందితుడి అరెస్ట్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయిన నటి రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం తె [...]
తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీసులు ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట [...]
గుజరాత్ లో విషాదం పిక్నిక్ కు వెళ్లి 16 మంది పిల్లలు, ఇద్దరు టీచర్స్ మృత్యువాత
గుజరాత్లోని వడోదర నగరం శివార్లలో గురువారం ఒక సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 18 మంది మరణించారు ఇందులో 16 మంది విద్యార్థులు కాగా ఇద్దరు ఉపాధ్యాయులు. ప [...]
దొంగను నడుస్తున్న రైలు బైట వేలాడదీసిన ప్రయాణీకులు
రైలు వెళ్తుండగా కిటికీ బైట ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని వెళాడుతున్న ఓ దొంగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.బీహార్ లోని బగల్పూర్ లో రైలు ప్లాట్ ఫా [...]
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు క [...]
ఈక్వెడార్లో టీవీ న్యూస్ ఛానల్పై దుండగుల దాడి – లైవ్ లో ప్రసారం
ఈక్వెడార్ దేశ రాజధాని గ్వయకిల్లోని టీసీ టీవీ ఛానల్పై మంగళవారం దుండగులు దాడి చేశారు. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్లతో బలవంతంగా ఛానల్ లైవ్ స్ట [...]