HomeTelanganaCrime

తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్

తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్

కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీసులు ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట

ఆ ముఖ్యమంత్రి జైలు నుండే పరిపాలిస్తారట‌
రైల్లో కానిస్టేబుల్ కాల్పులు – ASI సహా నలుగురు మృతి
UP:పెరియార్ జయంతిని జరుపుకున్నందుకు నలుగురిపై కేసు

కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీసులు ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

శుక్రవారం ఇల్లందు సిఐ పి కరుణాకర్ మీడియాతో మాట్లాడుతూ నిందితులు నక్సలైట్లకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నారని తెలిపారు. 400 జిలెటిన్ స్టిక్స్, 1000 డిటోనేటర్లు, మూడు కార్డెక్స్ వైర్ బండిల్స్, ఐదు మీటర్ల సేఫ్టీ ఫ్యూజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను ఇల్లందుకు చెందిన‌ సున్నం కాన, సున్నం గంగ, ఒడిశాకు చెందిన మడకం లచ్చ, కారేపల్లికి చెందిన బి నరసింహ, మహబూబాబాద్ పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా అలియాస్ బాంబుల పాషా, ఖమ్మం జిల్లా ఆలకుంట వెంకన్న ముదిగొండకు చెందిన జీడిపేట రమేష్‌గా గుర్తించారు.