Category: National
గుజరాత్ లో విషాదం పిక్నిక్ కు వెళ్లి 16 మంది పిల్లలు, ఇద్దరు టీచర్స్ మృత్యువాత
గుజరాత్లోని వడోదర నగరం శివార్లలో గురువారం ఒక సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 18 మంది మరణించారు ఇందులో 16 మంది విద్యార్థులు కాగా ఇద్దరు ఉపాధ్యాయులు. ప [...]
దొంగను నడుస్తున్న రైలు బైట వేలాడదీసిన ప్రయాణీకులు
రైలు వెళ్తుండగా కిటికీ బైట ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని వెళాడుతున్న ఓ దొంగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.బీహార్ లోని బగల్పూర్ లో రైలు ప్లాట్ ఫా [...]
బీఆరెస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్
గతంలో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పని చేసి అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడా సరిపడక ఈ మధ్యనే కేసీఆర్ నాయకత్వంలోనే బీఆరెస్ లో చేరిన ఒడిశా మాజీ [...]
ప్రపంచ శక్తిమంతమైన టాప్-10 మిలిటరీల నూతన జాబితా.. భారత్ స్థానం ఏంటో తెలుసా ?
గ్లోబల్ ఫైర్పవర్ ర్యాంకింగ్స్GFP ప్రకారం శక్తివంతమైన మిలటరీ జాబితాలో భారతదేశం నాల్గవ స్థానంలో నిల్చింది. మొదటి స్థానంలో అమెరికా, రెండ్వ స్థానంలో రష [...]
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే షర్మిలకు నియామక లేఖ అ [...]
అయోద్యలో 14.5 కోట్లతో ప్లాట్ కొన్న అమితాబ్
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సెవెన్ స్టార్ ఎన్క్లేవ్లో ఒక ప్లాట్ను కొనుగోలు చేశారు. అయోద్యలో ఈ నెల 22న రామ మందిరం ప్రారంభిం [...]
జనవరి 22న రాముడు అయోద్యకు రావడంలేదని నాతో చెప్పాడు
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భా [...]
భారత్ న్యాయ యాత్ర ప్రారంభం…అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయయాత్ర అవసరమన్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్లోని తౌబాల్ నుండి ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ ర [...]
ఇండియా కూటమి చైర్మన్ గా మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్షాల నేతృత్వంలోని ఇండియా కూటమికి ఛైర్పర్సన్గా శనివారం ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమా [...]
రాహుల్ గాంధీ యాత్ర కోసం మణిపూర్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ యాత్ర ద్వారా, ప్రజాస్వామ్యం, న [...]