52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ, ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి, మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించింది. ఇప్పుడు త
52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ, ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి, మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించింది. ఇప్పుడు తాజా జాబితాలో మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ 12 మందితో కలిపి ఇప్పటి వరకు బీజేపీ 100 మంది అభ్యర్థులను ప్రకటించింది.
ఈ రోజు విడుదల చేసిన 12 మంది అభ్యర్థుల జాబితా :
చెన్నూరు – దుర్గం అశోక్,
ఎల్లారెడ్డి – సుభాష్రెడ్డి,
వేములవాడ – తుల ఉమ,
హుస్నాబాద్ – శ్రీరామ్ చక్రవర్తి,
సిద్దిపేట – దూది శ్రీకాంత్రెడ్డి,
వికారాబాద్ – నవీన్కుమార్,
కొడంగల్ – బంటు రమేశ్కుమార్,
గద్వాల – బోయ శివ,
మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్,
మునుగోడు – చలమల కృష్ణారెడ్డి,
నకిరేకల్ – మొగులయ్య,
ములుగు – అజ్మీర ప్రహ్లాద్ నాయక్