HomeTelanganaPolitics

12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ, ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి, మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించింది. ఇప్పుడు త

ఎన్నికలకు ముందు పెరిగిన బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలు: అమెరికా సంస్థ రిపోర్ట్
కాంగ్రెస్ తో సీపీఎం క‌టీఫ్… ఒంటరిగా పోటీకి నిర్ణయం
ఉత్తమ్ దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నాడు-సైదిరెడ్డి

52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ, ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి, మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించింది. ఇప్పుడు తాజా జాబితాలో మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ 12 మందితో కలిపి ఇప్పటి వరకు బీజేపీ 100 మంది అభ్యర్థులను ప్రకటించింది.

ఈ రోజు విడుదల చేసిన 12 మంది అభ్యర్థుల జాబితా :

చెన్నూరు – దుర్గం అశోక్,
ఎల్లారెడ్డి – సుభాష్‌రెడ్డి,
వేములవాడ – తుల ఉమ,
హుస్నాబాద్ – శ్రీరామ్ చక్రవర్తి,
సిద్దిపేట – దూది శ్రీకాంత్‌రెడ్డి,
వికారాబాద్ – నవీన్‌కుమార్,
కొడంగల్ – బంటు రమేశ్‌కుమార్,
గద్వాల – బోయ శివ,
మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్,
మునుగోడు – చలమల కృష్ణారెడ్డి,
నకిరేకల్ – మొగులయ్య,
ములుగు – అజ్మీర ప్రహ్లాద్ నాయక్