HomeCinema

రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ తిరస్కరణ‌

రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ తిరస్కరణ‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత జరిగిన అంశాల నేపథ్యంలో వ్యూహం పేరుతో మూవీ నిర్మించిన వివాదస్పద దర్శకుడు ర

గద్దర్ గురించి చంద్రబాబు అంత కలత చెందాడన్న మాటలు నమ్మొచ్చా ?
చంద్రబాబుకు ఊరట – ఒకేసారి మూడు బెయిల్స్ మంజూరు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడిగినా మూవీ చేయను , నేను జగన్ అభిమానిని… ఆర్జీవీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత జరిగిన అంశాల నేపథ్యంలో వ్యూహం పేరుతో మూవీ నిర్మించిన వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల కు ముందు ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆర్జీవీ ఆశించారు.

ఈ మూవీ వ్యక్తిగత వ్యవహారాలు, ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని భావించిన‌ సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించిందని తెలుస్తోంది. దాంతో నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ రివైజింగ్‌ కమిటీకి దరఖాస్తు చేయనున్నారు.

ఈ మూవీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా వివాదాస్పద అంశాలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.