HomeTelanganaPolitics

గులాబీ గూటికి వలసల వెల్లువ:గంగుల సమక్షంలో చేరికలు

గులాబీ గూటికి వలసల వెల్లువ:గంగుల సమక్షంలో చేరికలు

గులాబీ గూటికి వలసల వెల్లువ ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, బిజెపి నాయకులు చేరుతున్

అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ లో భగ్గుమన్న విబేదాలు…ఈసారి అజారుద్దీన్ వర్సెస్ విష్ణు వర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గమే వేదిక‌
అతిపెద్ద ఎజెండాతో పవనానందుల వారు వేంచేశారు

గులాబీ గూటికి వలసల వెల్లువ

ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, బిజెపి నాయకులు చేరుతున్నారని బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు

నేడు ఆదివారం మంత్రి గంగుల నివాసంలో బొమ్మకల్ మల్కాపూర్, మొగ్దుంపూర్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ బిజేపీ యువకులు బిఆర్ఎస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరినారు..పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పార్టీ గెలుపుకోసం ప్రతిఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ శ్యాంసుందర్ రెడ్డి. కాసారపు శ్రీనివాస్ గౌడ్ . అంజిరెడ్డి గంగాధర లక్ష్మయ్య గంగాధర చందు.. వోల్లాల మల్లేశం, తదితరులు ఉన్నారు