HomeTelanganaPolitics

జనవరి నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దు – ప్రజలకు కేటీఆర్ పిలుపు

జనవరి నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దు – ప్రజలకు కేటీఆర్ పిలుపు

జనవరి నెల కరెంట్ బిల్లులను ఎవరూ చెల్లించవద్దని కేటీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు . తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లును ఉచితం

బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా – ఎల్లుండి కాంగ్రెస్ లో చేరిక‌
C Voter సర్వే పై మండిపడ్డ‌ BRS, తమ‌ గెలుపు ఖాయని వ్యాఖ్య‌
కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు -బండి సంజయ్ సంచలన ఆరోపణ‌

జనవరి నెల కరెంట్ బిల్లులను ఎవరూ చెల్లించవద్దని కేటీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు . తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లును ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింద‌ని ఆయన‌గుర్తు చేశారు. ప్రజలు తమ కరెంట్ బిల్లులన్నింటినీ 10-జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి పంపించాలన్నారు.

వాగ్దానం చేసినట్టుగా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల సమయం ఇస్తున్నామని.. హామీలను అమలు చేయకుంటే వదిలే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.