HomeTelanganaCrime

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం – తొమ్మిది మంది సజీవ దహనం

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం – తొమ్మిది మంది సజీవ దహనం

హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ ఘాట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన్ అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఏడుగురు పురుషులు మరణించారు. అపార్ట్ మెంట్ లోని సెల

హైదరాబాద్ నగరంలో వరద పరిస్థితిని పరిశీలించిన కేటీఆర్…ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచన‌
తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన‌ – ఆగిన‌ బస్సులు
హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ ఘాట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన్ అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఏడుగురు పురుషులు మరణించారు.

అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో ఉన్న గ్యారేజీలో కారు రిపేర్ చేస్తుండగా నిప్పులు రవ్వలు ఎగిరిపడి డీజిల్ టాంక్కు నిప్పంటు కుందు. దాంతో చెఅలరే3గిన మంటలు పక్కనే ఉన్న కెమికల్ , డీజిల్ డ్రమ్ములకు కూడా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న కార్మికులు బైటికి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. అక్కడ ఉన్న తొమ్మిది మంది కార్మికులు సజీవదహనమైపోయారు.

గ్యారేజ్ లో రేగిన మంటలు నాలుగంతస్తుల అపార్ట్ మెంట్ మొత్తానికి వ్యాపించాయి. అపార్ట్ మొత్తం అగ్నికీలలు చుట్టు ముట్టడంతో అందులో నివసించే ప్రజలు ఏం చేయాలో అర్దం కాక హాహాకారాలు చేశారు. కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అపార్ట్‌మెంట్‌లో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 15 మందిని డీఆర్‌ఎఫ్‌, ఫైర్ సిబ్బంది రక్షించారు.

ఈ ప్రమాదంలో మరికొంత మంది తీవ్రగాయాలపాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.