HomeTelanganaPolitics

BRS వాళ్ళకు తుపాకులు కావాలేమో మేము కంటి చూపుతో చంపేస్తాం… జగ్గారెడ్డి

BRS వాళ్ళకు తుపాకులు కావాలేమో మేము కంటి చూపుతో చంపేస్తాం… జగ్గారెడ్డి

కాంగ్రెస్ నాయకులను కాల్చి చంపేస్తానని బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కాల్చి చం

బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా – ఎల్లుండి కాంగ్రెస్ లో చేరిక‌
కాంగ్రెస్ కు షాక్: బీఆరెస్ లో చేరిన కీలక నేత
మనం ఓడిపోతున్నామని మనమే ప్రచారం చేస్తే ఎట్లా ? నాయకులకు కేటీఆర్ క్లాస్…ఆడియో లీక్

కాంగ్రెస్ నాయకులను కాల్చి చంపేస్తానని బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కాల్చి చంపడానికి వాళ్ళ్కు తుపాకులు కావాలేమో మావోళ్ళైతే కంటి చూపుతో చంపేస్తారని జగ్గారెడ్డి అన్నారు.
”ఆయన తోపు అనుకుంటే ఎట్లా ? నువ్వు కాలుస్తానని అన్నవ్, మా దగ్గర తోపులున్నరు. మావోళ్ళు ఇషారాతోనే కాల్చేస్తారు. నువ్వు తుపాకీ పట్టుకునే లోపే మావోళ్ళు కంటి చూపుతోనే చంపేస్తారు.” అన్నారు జగ్గారెడ్డి

పోలీసుల అండ లేకుండా మర్రి జనార్ధన్ రెడ్డి అసలు బైటికి రాగలరా అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడటం మానేయాలని ఆయన బీఆరెస్ నాయకులకు హితవు పలికారు.