HomeGeneral

బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు

బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు

బెంగళూరులో హోరాహోరీగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా 10 పరుగుల  తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ తొలుత టై కాగా, ఆ తర్వాత రెండు స

30 పార్టీలు Vs 24 పార్టీలు… దేశంలో వేడి పుట్టిస్తున్న రాజకీయాలు
టెక్ కంపెనీ MD, CEOలను నరికి చ‍ంపిన మాజీ ఉద్యోగి
ఆయనికిస్తున్నది అవార్డా లేక జరిమానా రిసిప్టా ? చెప్పుకోండి చూద్దాం!

బెంగళూరులో హోరాహోరీగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా 10 పరుగుల  తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ తొలుత టై కాగా, ఆ తర్వాత రెండు సార్లు సూపర్ ఓవర్ లోకి ప్రవేశించడం విశేషం. తొలి సూపర్ ఓవర్ లోనూ స్కోర్లు సమం కావడంతో, రెండో సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు. రెండో సూపర్ ఓవర్ లో టీమిండియా 11 పరుగులు చేయగా, ఆఫ్ఘనిస్థాన్ కేవలం 1 పరుగే చేసి ఓటమిపాలైంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసి మ్యాజిక్ చేశాడు. 

ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘన్ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ లోకి మళ్లింది.