HomeTelanganaUncategorized

శ్రీమయి గ్రాండ్ పై టాస్క్ ఫోర్స్ ఆకస్మికదాడి: అరెస్ట్

శ్రీమయి గ్రాండ్ పై టాస్క్ ఫోర్స్ ఆకస్మికదాడి: అరెస్ట్

శ్రీమయి గ్రాండ్ పై టాస్క్ ఫోర్స్ ఆకస్మికదాడి ఏడుగురు పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులురూ 2.5 లక్షల నగదు, పలు వాహనాలు,సెల్ ఫోన్లు స్వాధీ

బాలుడి ప్రాణాలు తీసిన తల్లితండ్రుల మూఢనమ్మకం… గంగలో ముంచి చంపేశారు
గౌరీ లంకేష్ ,దభోల్కర్, పన్సారే, కల్బుర్గి, హత్యల వెనక ఉన్నకుట్ర ను పరిశీలించాలని సీబీఐని ఆదేశించిన‌ సుప్రీంకోర్టు
బుల్డోజర్ రాజ్యం: ఐసీయూలోకి బూట్లతో రావద్దన్నందుకు ఆస్పత్రిని కూల్చేందుకు బుల్డోజర్ పంపిన మేయర్

శ్రీమయి గ్రాండ్ పై టాస్క్ ఫోర్స్ ఆకస్మికదాడి

ఏడుగురు పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రూ 2.5 లక్షల నగదు, పలు వాహనాలు,సెల్ ఫోన్లు స్వాధీనం

గోదావరిఖని ఏప్రిల్ 24(నినాదం న్యూస్) : గోదావరిఖని ఎన్టీపీసీలోని ఓ పేకాటస్థావరంపై బుధవారం రాత్రి రామగుండం టాస్కుఫోర్స్ పోలీసులు ఆకస్మికదాడులు నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక శ్రీమయి గ్రాండ్ హోటల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారినుండి రూ 2.5 లక్షల నగదు పలు వాహనాలు,సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు.
అనంతరం మంచిర్యాల టాస్కుఫోర్స్ ఇన్స్ పెక్టర్ సంజయ్ వారిని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు.
పట్టుబడ్డవారిలో గోదావరిఖని వెజిటెబుల్ మార్కెట్ కు చెందిన పలువురు వ్యాపారులు ఉండగా,వివిధ రంగాలకు చెందిన మరికొందరు ప్రముఖులు పారిపోయినట్లు తెలిసింది.