HomeTelanganaPolitics

అభివృద్ధిని చూసి ఓటేయండి -పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి: మంత్రి గంగుల

అభివృద్ధిని చూసి ఓటేయండి -పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి: మంత్రి గంగుల

అభివృద్ధిని చూసి ఓటేయండి -పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ అభివృద్ధిని చూసి

అభ్యర్థిగా గంగుల కమలాకర్, అంబరాన్నంటిన సంబరాల్లో కరీంనగర్.. నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగులను ప్రకటించిన సీఎం కేసీఆర్
BRS టూ BRS వయా కాంగ్రెస్
కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం: కలకలం రేపుతున్న BJP నేతల వివాదాస్పద‌ వ్యాఖ్యలు

అభివృద్ధిని చూసి ఓటేయండి
పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి

భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్

అభివృద్ధిని చూసి ఓటేయాలని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కరీంనగర్ , బిఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

నేడు ఆదివారం భగత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం,ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అభ్యర్థి గంగలో కమలాకర్ హాజరై మాట్లాడారు..

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తనను మరోసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని గతంలో మూడు సార్లు తనకు అవకాశమిస్తే కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ సారి అవకాశమిస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని కోరారు… ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు తోటరాములు ఆకుల నర్మదా నర్సయ్య, కోల సంపత్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు అధ్యక్షుడు సంధి అనంతరెడ్డి జలపతి రెడ్డి విద్యాసాగర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి కనుక రెడ్డి కృష్ణారెడ్డి, రంగారెడ్డి, తదితరులు ఉన్నారు