HomeTelanganaPolitics

బండి సంజయ్ సమక్షంలో భారీగా చేరికలు.బీజేపీలో చేరిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు

బండి సంజయ్ సమక్షంలో భారీగా చేరికలు.బీజేపీలో చేరిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు

బీజేపీలో చేరిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో భారీగా చేరికలు వందలాది నాయకులకు, యువకులకు కాషాయ కండువా కప్పిన సంజయ్ తెలంగాణ జన

తెలంగాణ రాజకీయాల్లోకి కల్వకుంట్ల మూడో తరం.. సామాజిక కార్యక్రమాలతో మొదలు..
బీఆరెస్ కన్నా ముందంజలో కాంగ్రెస్…. ‘సౌత్ ఫస్ట్ న్యూస్’ ప్రీ పోల్ సర్వే వెల్లడి
తెలంగాణలో కారుదే జోరు – స్పష్టం చేసిన తాజా సర్వే రిపోర్ట్స్

బీజేపీలో చేరిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు

బండి సంజయ్ సమక్షంలో భారీగా చేరికలు

వందలాది నాయకులకు, యువకులకు కాషాయ కండువా కప్పిన సంజయ్

తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు రొంటాల కేశవరెడ్డి బీజేపీలో చేరారు. ఆయనతోపాటు 50 మంది నాయకులు ఈరోజు రేకుర్తిలోని సాయి మహాలక్ష్మీ గార్డెన్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ సమక్షంలో కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు భాగ్యనగర్ 17వ డివిజన్ కు చెందిన వందలాది మంది యువకులు ఈరోజు ఎంపీ కార్యాయలయంలో బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పరశురాం, సురేష్, రాజేశం, సంపత్, లక్ష్మణ్, పోచయ్య, శేఖర్, శివరాం, అనిల్, అజయ్, సాయిక్రిష్ణ, కార్తీక్, రాజు, చందు, రమేశ్, సాయి కుమార్, భరత్ తదితరులు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు.