HomeTelanganaUncategorized

25 వేలతో మెగా డిఎస్సి ప్రకటించాలి

25 వేలతో మెగా డిఎస్సి ప్రకటించాలి

మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్) 25 వేలతో మెగా డిఎస్సి ప్రకటించాలి మెగా డిఎస్సీ కోసం ఎన్ ఎస్ యు ఐ నాయకులు చేపట్టిన దీక్షలో పాల్

ఇది ఎన్నో సారో ? కోమటి రెడ్డి మళ్ళీ అలిగారు!
టీఎస్ఆర్టీసీ విలీనంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు
పాక్ జట్టుకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ బిర్యానీ

మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్)

25 వేలతో మెగా డిఎస్సి ప్రకటించాలి

మెగా డిఎస్సీ కోసం ఎన్ ఎస్ యు ఐ నాయకులు చేపట్టిన దీక్షలో పాల్గొని వారికి బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాతరి స్వామి తన మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25వేలతో మెగా డిఎస్సి ని తక్షణమే ప్రకటించాలని,అంతేకాకుండా ఈ మెగా డిఎస్సి లో ప్రమోషన్ల ఖాళీలను వెంటనే చూపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఆర్ట్,క్రాఫ్ట్ ఖాళీలను కూడా వెంటనే ప్రకటించాలని ఆయన అన్నారు.ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటుకు ధీటుగా బలోపేతం చేయాలని,స్టూడెంట్ రేషియో కాకుండా సబ్జెక్టుల రేషియో ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు,యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.