HomeUncategorized

హరితహారం ముఖ్యఅతిథి. మొక్కలు నాటిన MLC కవిత

kavita Haritaharam was the chief guest. MLC Kavitha Planting

మోయినాబాదులోని శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ పీవీ నరసింహారావు ఔషధ వనంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన MLC కల్వకుంట్ల కవిత గారు,ఈకార్యక్రమంలో MLC సురభి వాణీదేవి,MLA కాలే యాదయ్య, BC కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, GHMC మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, BRS పార్టీనాయకులు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్
విత్తనాలు అందక రోడ్లెక్కిన రైతన్నలు: ప్రభుత్వ వైఫల్యం పై ధ్వజమెత్తిన ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
ఈవ్‌ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి

మోయినాబాదులోని శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ పీవీ నరసింహారావు ఔషధ వనంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన MLC కల్వకుంట్ల కవిత గారు,
ఈకార్యక్రమంలో MLC సురభి వాణీదేవి,MLA కాలే యాదయ్య, BC కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, GHMC మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, BRS పార్టీనాయకులు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.