HomeTelanganaUncategorized

మార్చ్ 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం.కెటిఆర్

మార్చ్ 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం.కెటిఆర్

మార్చ్ 1వ తేదీన 'చలో మేడిగడ్డ' కార్యక్రమం తీసుకున్నాం.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయ

ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం బిల్లు ఆమోదించిన అసెంబ్లీ
ఉచిత విధ్యుత్తు వ్యాఖ్యలపై రేవంత్ తొలి స్పందన…ఇకనైనా రచ్చ ఆగేనా?
తెలంగాణకు ఇచ్చిన హామీలేమయ్యాయి – మోడీకి కేటీఆర్ సూటి ప్రశ్న‌

మార్చ్ 1వ తేదీన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం తీసుకున్నాం..

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతాం..

దశల వారికి ఆ తర్వాత కాళేశ్వరంలో ఉన్న ప్రతి రిజర్వాయర్ని సందర్శిస్తాం..

మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తాము అంటే వారిని కూడా వెంట తీసుకు వెళ్తాం..

ప్రజలకు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తాం..

మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండ బెడతాం..

మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నది..

కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి..

పాడైన బారాజుల మరమ్మత్తుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయి..

సులువుగా ఒక కాపర్ డ్యామ్ ని నిర్మాణం చేసి ఆ మూడు పిల్లర్లకు వెంటనే మరమత్తులు నిర్వహించవచ్చు..

మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే.. అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసన సభ లోనే మేము చెప్పాము..

మీరు వేసిన ప్రతి విచారణను స్వాగతించాం..

రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం..

రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలి..

కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమత్తులు నిర్వహించండి..

రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేము.. సాగు నీరు ఎట్లిస్తాం అని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు..

అవసరమైతే మాపైన దుష్ప్రచారం చేయండి.. ఇంకేమైనా చేయండి కానీ రైతుల జీవితాలను మాత్రం దెబ్బ తీయకండి..

వారి పంట పొలాలను ఎండ బెట్టకండి..

మూడు పిల్లర్ల నష్టాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ మాని వేసి, ప్రాజెక్టు మరమత్తుల పైన దృష్టి సారించాలి..

మరమ్మతులు నిర్వహించక పోతే మూడు బారాజులు కొట్టుకు పోవాలని కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది..

రానున్న వర్షా కాలంలో మూడు బరాజులను, వచ్చే వరదతో కొట్టుక పోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది..

నేరుగా రాష్ట్ర ప్రభుత్వం లోని మంత్రులు చెప్తున్నారు.. అన్నారం, సుందిల్ల కూడా కొట్టుకు పోతుందని చెప్పారు..

ఇది ప్రాజెక్టు కొట్టుకు పోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమే..

పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయినాయి, కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టండి..

మీరు తప్పకుండా కమిటీలు, రిపోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా సమస్యకు పరిష్కారం చూపించండి..

రాష్ట్ర రైతాంగం పైన మా పార్టీ పైన కక్ష పూరిత వైఖరి మాని వేయండి..

నిజంగా కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన.. తెలంగాణ పైన ప్రేమ ఉంటే ప్రాజెక్టుకి మరమత్తులు చేసి నీళ్లు ఎత్తి పోయాలి..

కాంగ్రెస్ పార్టీ కేవలం నేర పూరిత మనస్తత్వం తోనే బరాజ్ లకు రిపేర్లు చేయకుండా రోజుకు వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు కూడా సముద్రం లోకి వదిలి పెడుతుంది..

ఇందులో కాళేశ్వరం బ్యారేజీలు అన్ని వర్షా కాలంలో కొట్టుకు పోవాలనే పెద్ద కుట్ర ఉంది…

ఈ రోజు కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న కాగ్ రిపోర్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి మొదలుకొని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరూ కాగ్ రిపోర్టుని తప్పు పట్టారు..

కాగ్ రిపోర్ట్ ఒక పవిత్ర గ్రంథం ఏం కాదు అని చెప్పారు..

కాగ్ రిపోర్ట్ తప్పు అని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు..

ఇది కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్ జిల్లా యజ్ఞాన్ని అనేక భూముల కేటాయింపును, కల్వకుర్తిలో 900 కోట్ల రూపాయలకు గురించి అనేక అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించింది..

మరి కాగ్ రిపోర్టు అప్పుడు తప్పు అయితే మరి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి..

అప్పటి కాగ్ రిపోర్ట్ విషయంలో ద్వంద ప్రమాణాలు.. వేరు వేరు వాదనలు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి..

కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుంది.. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించండి..

ఆనాడు నది జిల్లాల కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు పోరాడారు.. నీళ్ల కోసం, నిధుల కోసం అనేక ఉద్యమాలు చేశారు..

బాసర నుంచి భద్రాచలం దాకా పారుతున్న గోదారి జలాల కోసం ఉద్యమాలు నిర్వహించారు..

ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను తెలంగాణకు అందించలేక పోయినారు ఆనాటి పాలకులు..

60 ఏళ్ల పాటు తెలంగాణకు నీళ్లు ఇవ్వక కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది..

గద్దర్ అన్న, సదాశివుడు లాంటి వాళ్ళు తెలంగాణ గోదారి నీళ్ల రాని గోసను ప్రజలకు వివరించి చెప్పారు..

కేసిఆర్ జల సాధన పోరాటం ద్వారా పల్లె పల్లెను జాగృతం చేశారు..

కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన.. తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం పేరుతో నాటకాలకు తెర లేపింది..

పదేళ్ల పాటు నాటకాలు ఆడి జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చుకుంది..

ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఇక్కడ కాంగ్రెస్ ఒకటే పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర తో ఒప్పందం చేసుకోకుండా తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తవ్వలేదు..

ఒక్క కాలువ కూడా తవ్వకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచుకున్నారు..

ఆనాటి జల యజ్ఞంలో రూ. 52,000 కోట్ల అవినీతి అని కాగ్ రిపోర్ట్ ఎండగట్టింది..

10 ఎండ్లలో ప్రాజెక్టులకు ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా సాధించని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్..

అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసిఆర్ గారు నిపుణులతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మహారాష్ట్రతో సంప్రదించిన తర్వాత గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు..

సెంట్రల్ వాటర్ కమిషన్, తుమ్మిడి హాట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదు అన్న తర్వాతనే.. నిపుణుల సలహాలు, సంప్రదింపుల తర్వాతనే మేడిగడ్డ వద్ద నీళ్లు తీసుకోవడం మేలని కాలేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు..

కాళేశ్వరం అంటే..

కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు..

3 బ్యారేజీలు..
15 రిజర్వాయర్లు..
21 పంప్ హౌజ్ లు..
203 కిలో మీటర్ల సొరంగాలు…
1531 కిలో మీటర్ల కాలువలు..
98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్..
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ..
530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత..
240టిఎంసీల వినియోగం..!

అన్నింటి సమహారమే కాళేశ్వరం..!

88 మీటర్ల పల్లం నుంచి 618 మీటర్లు ఎత్తుకు గోదారి గంగ ఎగిసి దుంకే.. జల దృశ్యాన్ని ఆవిష్కరించాం..!

కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.. తెలిసినా, తెలవనట్లు నాటకాలు ఆడుతున్నారు..

అందుకే కాళేశ్వరంలో పొంగి పొర్లుతున్న నీళ్లను ప్రజలకు చూపిస్తాం..

దుష్ప్రచారం చేస్తున్న మేడిగడ్డకు కూడా మా పార్టీ ప్రతినిధి బృందం వెళుతుంది..

కేసిఆర్ గారు నల్లగొండ సభలో చెప్పినట్లు కాళేశ్వరం లోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శించి ప్రజలకు వివరిస్తాం..

లక్ష కోట్ల కాళేశ్వరం అని ఒకవైపు, రూ. 3000 కోట్లతో కట్టిన మేడిగడ్డను చూపించి, ఇదే కాళేశ్వరం అని దుష్ప్రచారం చేస్తున్నారు..

మేడిగడ్డలో పాడైన మూడు పిల్లర్లను చూపించి కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు..

40 లక్షల ఎకరాలకు నీరు అందించే కామ దేనువు కాళేశ్వరం ప్రాజెక్టు..

తెలంగాణ టోపోగ్రఫీకి ఉన్న వాళ్ళ సవాళ్ల వల్లనే, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా అన్ని ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసాం..

కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టు కట్టకుండా అడ్డంకులు సృష్టించింది..

ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేసీఆర్ కి పేరు వస్తుందని దుర్మార్గంగా వ్యవహరించింది..

కాంగ్రెస్ కుట్రలకు దాటుకుని 400 పైగా అనుమతులు సాధించాం..

కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16.4 టిఎంసిలు, రిజర్వాయర్లు లేకుండా ప్రాజెక్టు ఉంటే, 142 టీఎంసి రిజర్వాయర్లను కాళేశ్వరంలో నిర్మించాం..

తెలంగాణ కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు ద్వారా 40 లక్షల ఎకరాలను చేసే ప్రాజెక్టే కాళేశ్వరం..

తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల పరిమితుల వల్లనే ఎంత ఖర్చైనా ఎత్తి పోతల పథకాల ద్వారానే నీలి నుంచే అవకాశం ఉన్నది..

నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ, రైతన్నల కోసం ఎంత ఖర్చైనా నీళ్లు ఇవ్వక తప్పదు..

కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న మేధావులు కొన్ని విషయాలు తెలుసు కోవాలి..

ఆకలి కేకల తెలంగాణ, అన్నం గిన్నగా మారింది.. దేశానికి అన్నపూర్ణగా అయింది..

మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించారు.. రైతుల మూడు లక్షల ఎకరం ఈ రోజు 30 లక్షలు అయింది.. ఇవన్నీ కాళేశ్వరం ద్వారా అందిన ప్రతి ఫలాలు కాదా..

కాళేశ్వరం ద్వారా అందిన ఆయకట్టు మీద చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న వాళ్లు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి..

ఎస్సారెస్పీ కట్టిన తర్వాత 25 వేల ఎకరాలకు నిలిచింది.. నాగార్జున సాగర్ కట్టిన తర్వాత 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది.. కల్వకుర్తికి 30 ఏళ్ల తర్వాత 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది..

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్..

మార్చ్ 1వ తేదీన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం తీసుకున్నాం..

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతాం..

దశల వారికి ఆ తర్వాత కాళేశ్వరంలో ఉన్న ప్రతి రిజర్వాయర్ని సందర్శిస్తాం..

మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తాము అంటే వారిని కూడా వెంట తీసుకు వెళ్తాం..

ప్రజలకు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తాం..

మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండ బెడతాం..

మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నది..

కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి..

పాడైన బారాజుల మరమ్మత్తుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయి..

సులువుగా ఒక కాపర్ డ్యామ్ ని నిర్మాణం చేసి ఆ మూడు పిల్లర్లకు వెంటనే మరమత్తులు నిర్వహించవచ్చు..

మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే.. అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసన సభ లోనే మేము చెప్పాము..

మీరు వేసిన ప్రతి విచారణను స్వాగతించాం..

రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం..

రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలి..

కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమత్తులు నిర్వహించండి..

రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేము.. సాగు నీరు ఎట్లిస్తాం అని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు..

అవసరమైతే మాపైన దుష్ప్రచారం చేయండి.. ఇంకేమైనా చేయండి కానీ రైతుల జీవితాలను మాత్రం దెబ్బ తీయకండి..

వారి పంట పొలాలను ఎండ బెట్టకండి..

మూడు పిల్లర్ల నష్టాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ మాని వేసి, ప్రాజెక్టు మరమత్తుల పైన దృష్టి సారించాలి..

మరమ్మతులు నిర్వహించక పోతే మూడు బారాజులు కొట్టుకు పోవాలని కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది..

రానున్న వర్షా కాలంలో మూడు బరాజులను, వచ్చే వరదతో కొట్టుక పోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది..

నేరుగా రాష్ట్ర ప్రభుత్వం లోని మంత్రులు చెప్తున్నారు.. అన్నారం, సుందిల్ల కూడా కొట్టుకు పోతుందని చెప్పారు..

ఇది ప్రాజెక్టు కొట్టుకు పోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమే..

పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయినాయి, కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టండి..

మీరు తప్పకుండా కమిటీలు, రిపోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా సమస్యకు పరిష్కారం చూపించండి..

రాష్ట్ర రైతాంగం పైన మా పార్టీ పైన కక్ష పూరిత వైఖరి మాని వేయండి..

నిజంగా కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన.. తెలంగాణ పైన ప్రేమ ఉంటే ప్రాజెక్టుకి మరమత్తులు చేసి నీళ్లు ఎత్తి పోయాలి..

కాంగ్రెస్ పార్టీ కేవలం నేర పూరిత మనస్తత్వం తోనే బరాజ్ లకు రిపేర్లు చేయకుండా రోజుకు వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు కూడా సముద్రం లోకి వదిలి పెడుతుంది..

ఇందులో కాళేశ్వరం బ్యారేజీలు అన్ని వర్షా కాలంలో కొట్టుకు పోవాలనే పెద్ద కుట్ర ఉంది…

ఈ రోజు కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న కాగ్ రిపోర్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి మొదలుకొని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరూ కాగ్ రిపోర్టుని తప్పు పట్టారు..

కాగ్ రిపోర్ట్ ఒక పవిత్ర గ్రంథం ఏం కాదు అని చెప్పారు..

కాగ్ రిపోర్ట్ తప్పు అని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు..

ఇది కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్ జిల్లా యజ్ఞాన్ని అనేక భూముల కేటాయింపును, కల్వకుర్తిలో 900 కోట్ల రూపాయలకు గురించి అనేక అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించింది..

మరి కాగ్ రిపోర్టు అప్పుడు తప్పు అయితే మరి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి..

అప్పటి కాగ్ రిపోర్ట్ విషయంలో ద్వంద ప్రమాణాలు.. వేరు వేరు వాదనలు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి..

కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుంది.. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించండి..

ఆనాడు నది జిల్లాల కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు పోరాడారు.. నీళ్ల కోసం, నిధుల కోసం అనేక ఉద్యమాలు చేశారు..

బాసర నుంచి భద్రాచలం దాకా పారుతున్న గోదారి జలాల కోసం ఉద్యమాలు నిర్వహించారు..

ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను తెలంగాణకు అందించలేక పోయినారు ఆనాటి పాలకులు..

60 ఏళ్ల పాటు తెలంగాణకు నీళ్లు ఇవ్వక కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది..

గద్దర్ అన్న, సదాశివుడు లాంటి వాళ్ళు తెలంగాణ గోదారి నీళ్ల రాని గోసను ప్రజలకు వివరించి చెప్పారు..

కేసిఆర్ జల సాధన పోరాటం ద్వారా పల్లె పల్లెను జాగృతం చేశారు..

కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన.. తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం పేరుతో నాటకాలకు తెర లేపింది..

పదేళ్ల పాటు నాటకాలు ఆడి జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చుకుంది..

ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఇక్కడ కాంగ్రెస్ ఒకటే పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర తో ఒప్పందం చేసుకోకుండా తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తవ్వలేదు..

ఒక్క కాలువ కూడా తవ్వకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచుకున్నారు..

ఆనాటి జల యజ్ఞంలో రూ. 52,000 కోట్ల అవినీతి అని కాగ్ రిపోర్ట్ ఎండగట్టింది..

10 ఎండ్లలో ప్రాజెక్టులకు ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా సాధించని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్..

అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసిఆర్ గారు నిపుణులతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మహారాష్ట్రతో సంప్రదించిన తర్వాత గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు..

సెంట్రల్ వాటర్ కమిషన్, తుమ్మిడి హాట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదు అన్న తర్వాతనే.. నిపుణుల సలహాలు, సంప్రదింపుల తర్వాతనే మేడిగడ్డ వద్ద నీళ్లు తీసుకోవడం మేలని కాలేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు..

కాళేశ్వరం అంటే..

కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు..

3 బ్యారేజీలు..
15 రిజర్వాయర్లు..
21 పంప్ హౌజ్ లు..
203 కిలో మీటర్ల సొరంగాలు…
1531 కిలో మీటర్ల కాలువలు..
98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్..
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ..
530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత..
240టిఎంసీల వినియోగం..!

అన్నింటి సమహారమే కాళేశ్వరం..!

88 మీటర్ల పల్లం నుంచి 618 మీటర్లు ఎత్తుకు గోదారి గంగ ఎగిసి దుంకే.. జల దృశ్యాన్ని ఆవిష్కరించాం..!

కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.. తెలిసినా, తెలవనట్లు నాటకాలు ఆడుతున్నారు..

అందుకే కాళేశ్వరంలో పొంగి పొర్లుతున్న నీళ్లను ప్రజలకు చూపిస్తాం..

దుష్ప్రచారం చేస్తున్న మేడిగడ్డకు కూడా మా పార్టీ ప్రతినిధి బృందం వెళుతుంది..

కేసిఆర్ గారు నల్లగొండ సభలో చెప్పినట్లు కాళేశ్వరం లోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శించి ప్రజలకు వివరిస్తాం..

లక్ష కోట్ల కాళేశ్వరం అని ఒకవైపు, రూ. 3000 కోట్లతో కట్టిన మేడిగడ్డను చూపించి, ఇదే కాళేశ్వరం అని దుష్ప్రచారం చేస్తున్నారు..

మేడిగడ్డలో పాడైన మూడు పిల్లర్లను చూపించి కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు..

40 లక్షల ఎకరాలకు నీరు అందించే కామ దేనువు కాళేశ్వరం ప్రాజెక్టు..

తెలంగాణ టోపోగ్రఫీకి ఉన్న వాళ్ళ సవాళ్ల వల్లనే, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా అన్ని ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసాం..

కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టు కట్టకుండా అడ్డంకులు సృష్టించింది..

ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేసీఆర్ కి పేరు వస్తుందని దుర్మార్గంగా వ్యవహరించింది..

కాంగ్రెస్ కుట్రలకు దాటుకుని 400 పైగా అనుమతులు సాధించాం..

కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16.4 టిఎంసిలు, రిజర్వాయర్లు లేకుండా ప్రాజెక్టు ఉంటే, 142 టీఎంసి రిజర్వాయర్లను కాళేశ్వరంలో నిర్మించాం..

తెలంగాణ కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు ద్వారా 40 లక్షల ఎకరాలను చేసే ప్రాజెక్టే కాళేశ్వరం..

తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల పరిమితుల వల్లనే ఎంత ఖర్చైనా ఎత్తి పోతల పథకాల ద్వారానే నీలి నుంచే అవకాశం ఉన్నది..

నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ, రైతన్నల కోసం ఎంత ఖర్చైనా నీళ్లు ఇవ్వక తప్పదు..

కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న మేధావులు కొన్ని విషయాలు తెలుసు కోవాలి..

ఆకలి కేకల తెలంగాణ, అన్నం గిన్నగా మారింది.. దేశానికి అన్నపూర్ణగా అయింది..

మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించారు.. రైతుల మూడు లక్షల ఎకరం ఈ రోజు 30 లక్షలు అయింది.. ఇవన్నీ కాళేశ్వరం ద్వారా అందిన ప్రతి ఫలాలు కాదా..

కాళేశ్వరం ద్వారా అందిన ఆయకట్టు మీద చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న వాళ్లు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి..

ఎస్సారెస్పీ కట్టిన తర్వాత 25 వేల ఎకరాలకు నిలిచింది.. నాగార్జున సాగర్ కట్టిన తర్వాత 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది.. కల్వకుర్తికి 30 ఏళ్ల తర్వాత 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది..