HomeTelanganaUncategorized

పెద్దపల్లి ప్రజలను దేవుడు చల్లగా చూడాలి.కెసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి.శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి ప్రజలను దేవుడు చల్లగా చూడాలి.కెసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి.శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి ప్రజలను దేవుడు చల్లగా చూడాలికెసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలిశ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి, సెప్ట

ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరుద్యోగుల ధర్నా
సీనియర్ జర్నలిస్టు కృష్ణా రావు మృతి…కేసీఆర్ సంతాపం

పెద్దపల్లి ప్రజలను దేవుడు చల్లగా చూడాలి
కెసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి, సెప్టెంబర్ 02 (నినాదం న్యూస్)

పెద్దపల్లి ప్రజలను దేవుడు చల్లగా చూడాలని కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. శనివారం కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం నాగసాయి మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయాలని, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపాలని వేడుకున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మోక్కుకున్నట్లు తెలియజేశారు.